వరద బాధితులని కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధించిన కిమ్ జాంగ్!

వరద బాధితులని కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధించిన కిమ్ జాంగ్!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

*ఉత్తరకొరియా దేశం గురించి* ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఎప్పుడు సంచలనా నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే. అయితే తాజాగా వరద బాధితులను కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు కిమ్ జాంగ్ ఉన్.

* ఉత్తరకొరియా దేశంలో చంగాంగ్ ఫ్రావించి వరదల్లో ఏకంగా 1000 మంది ప్రజలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

* అయితే ఆ వరదల సమయంలో ప్రజలను కాపాడని 20 నుంచి 30 మంది అధికారులకు.. ఉరిశిక్ష విధిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారట.

* ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా స్పష్టం చేసింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్