అశ్రునయనాల మధ్య గాదె సత్యనారాయణ అంత్యక్రియలు

అంతిమయాత్రలో పాల్గొన్న తుమ్మల

అశ్రునయనాల మధ్య గాదె సత్యనారాయణ అంత్యక్రియలు

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, సత్య సాయిబాబా సేవ సమితి ట్రస్ట్‌ అధ్యక్షుడు గాదె సత్యనారాయణ మరణించగా, ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

అంతిమయాత్రలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పాడె మోసి సత్యనారాయణకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు చలసాని సాంబశివరావు, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌ కుమార్‌, తుమ్మల తనయుడు యుగంధర్‌, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, మండల కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్