కడియం చిత్రపటానికి జలాభిషేకం 

శ్రీపతిపల్లి త్రాగునీటి సమస్య పరిష్కారం

కడియం చిత్రపటానికి జలాభిషేకం 

-బోర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు: 

శ్రీపతిపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రతరమైంది. ఈ పరిస్థితిని గ్రామ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే అధికారులను ఆదేశించి కొత్త బోర్ వేయించి సమస్య పరిష్కరించారు.

తాజాగా బోర్ నీరు అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కృతజ్ఞతగా, కొత్త బోర్ నీళ్లతో ఆయన చిత్రపటానికి గ్రామస్థులు జలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని ఎమ్మెల్యే దయాదృష్టిని కొనియాడారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్