Crime News
Telangana News  General News  Crime News  

నేర నిందితులను పట్టుకొవడంలో పోలీస్‌ జాగిలం కీలకం

నేర నిందితులను పట్టుకొవడంలో పోలీస్‌ జాగిలం కీలకం హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు  నూతనంగా వచ్చిన పోలీస్‌ జాగిలాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం పరిశీలించారు. గత 28వ తేదిన మొయినాబాద్‌లోని పోలీస్‌ జాగిలాల శిక్షణా కేంద్రంలో ఎనిమిది నెలల శిక్షణను పూర్తి చేసుకోని వచ్చిన...
Read More...
Telangana News  General News  Crime News  

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు 

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ భద్రాద్రి కొత్తగూడెంబ్యూరో, తెలంగాణ  ముచ్చట్లు :సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.జిల్లా పరిధిలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు,కాలనీలు మరియు ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ...
Read More...
Telangana News  General News  Crime News  

మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి

మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి హన్మకొండ, తెలంగాణ ముచ్చట్లు: ఆకస్మికంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన  చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్ శనివారం అందజేసారు. వివరాల్లోకి వెళితే  నర్సంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  జనార్దన్ గత సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదిన అనారోగ్యం...
Read More...
Telangana News  Crime News  

అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు....

అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు.... ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: మార్కెట్ లో అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో...
Read More...
Telangana News  Crime News  

114 మందిని బైండోవర్ చేసిన సత్తుపల్లి ఇన్స్పెక్టర్ 

114 మందిని బైండోవర్ చేసిన సత్తుపల్లి ఇన్స్పెక్టర్  సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కోడి పందెలను నియంత్రించేందుకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు చేపట్టినట్లు సత్తుపల్లి  ఇన్స్పెక్టర్ కరణ్ తెలిపారు.పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాటరాయుళ్లు, కోడిపందెం కేసుల్లో ఉన్న పాత నిందితులు, కోడి కత్తులు తయారు...
Read More...
Telangana News  Crime News  

గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్

గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్   కూకట్ పల్లి/ తెలంగాణ ముచ్చట్లు :గొలుసు దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎసిపి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో నిందితుడు వివరాలను వెల్లడించారు. కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన కోటి సాయి రామ్ (28) బాలాజీ నగర్ లోని నివాసం...
Read More...
Telangana News  Crime News  

ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం

ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం     ఉప్పల్/ తెలంగాణ ముచ్చట్లు:వియత్నాంలో డిసెంబర్ 6 నుండి 9 2024 వరకు జరిగిన 2024 ఆసియా ఓపెన్ పోలీస్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.సంజీవ్ కుమార్ ఏఆర్.పిసి -9025 పాల్గొని అండర్ - 34 కేటగిరిలో తృతీయ స్థానం పొంది కాంస్య పతకం సాధించడం...
Read More...
Telangana News  Crime News  

మహిళా దొంగల ముఠా అరెస్ట్.

మహిళా దొంగల ముఠా అరెస్ట్. హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు; వరంగల్ పోలీస్ కమిషనరేట్ కేయూ బాలమిత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేసే మహిళా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపి కె. దేవేందర్ రెడ్డి కేయూసి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల...
Read More...
Telangana News  Crime News  

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బి. బాలకృష్ణ, సీసీఎస్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రాపర్తి నగర్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా ఒక అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా, బంగారు, వెండి ఆభరణాలు కనుగొనబడినాయి. విచారణలో అతను మహబూబాబాద్ జిల్లా...
Read More...
Telangana News  Crime News  

ప్రజల యొక్క భద్రతే మా లక్ష్యం.

ప్రజల యొక్క భద్రతే మా లక్ష్యం. - మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు: వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి హెచ్చరించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మెదక్ జిల్లా టేక్మాల్  మండల కేంద్రంలో ఎస్సై రాజేష్...
Read More...
Telangana News  Crime News  

ముగ్గురు పేకాటరాయుళ్లు అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్, ఆర్బన్ పోలీసులు..

ముగ్గురు పేకాటరాయుళ్లు అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్, ఆర్బన్ పోలీసులు.. ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: కొంతమంది పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, ఖానాపురం హవేలీ పోలీసులు కలసి నగరంలోని కైకొండయిగూడెం గ్రామంలో తనిఖీలు నిర్వహించి పేకాట అడుతున్న ముగ్గురుని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పారిపోయారని  ఖానాపురం హవేలీ ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు. పేకాట అడుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలన్న పోలీస్...
Read More...
Telangana News  General News  Crime News  

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు పోలీస్ అధికారులతో కోడిపందేల నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు....
Read More...