మిర్చి మద్దతు ధరపై రైతుల మహా ధర్నా

మిర్చి మద్దతు ధరపై రైతుల మహా ధర్నా


WhatsApp Image 2025-02-18 at 10.06.12 PM (1)

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని, ఒక క్వింటా‌కు ₹25,000 మద్దతు ధర నిర్దేశించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా రైతు సంఘం కార్యదర్శి బొంతూ రాంబాబు, రైతు సంఘం అధ్యక్షుడు మాదినేని రమేష్, రైతు సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఎం సీనియర్ నాయకుడు తాతా భాస్కరరావు పాల్గొన్నారు. రైతులు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్