టీడీపీ కార్యకర్తల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
Views: 13
On

డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:
కేసీఆర్, కేటీఆర్ మరియు వారి కుటుంబంలోని చిన్నారుల పట్ల ట్విట్టర్ స్పేస్లో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు చంద్రసామ నాగవెంకట్ మరియు గాయత్రి అనే టీడీపీ కార్యకర్తలపై వరంగల్ జిల్లాలోని సంగెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News

04 May 2025 22:54:10
-మెగా ఈవెంట్కు శ్రీకారం
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘సేవ ప్రతిభ అవార్డ్స్ – 2025’ మరియు ‘నంది అవార్డ్స్ –...
Comments